కమలాపురంలో ఉద్రిక్త పరిస్థితి

5619చూసినవారు
కమలాపురంలో ఒకసారిగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై పుత్తా వర్గం దాడి చేసిందని సాయినాథ్ వర్గం తెలిపింది. సాయినాథ్ శర్మతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సాయినాథ్ శర్మ గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచనలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారని, ఈ కార్యక్రమం జరగకుండా ఘర్షణలకు పాల్పడినట్లు సాయినాథ్ వర్గీయులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్