మృతదేహాలను సందర్శించిన పుత్తా

65చూసినవారు
మృతదేహాలను సందర్శించిన పుత్తా
గురువారం సాయంత్రం పెండ్లిమర్రి మండలంలో పిడుగుపాటుకు గురై మరణించిన మారుతి ప్రసాద్ రెడ్డి, తుమ్మలూరుకు చెందిన శివ పార్వతి, తేజస్ రెడ్డిల మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రిలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సందర్శించారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని తనను ఎంతో కలచి వేసిందని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్