గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

1107చూసినవారు
ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ హృషికేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉదయం కమలాపురం మండలం పెద్దచెప్పలిలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్