మదనపల్లిలో వ్యాపారి ఆత్మహత్యాయత్నం

70చూసినవారు
మదనపల్లిలో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక శనివారం వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాతబోలుకు చెందిన మహబూబ్ బాషా పల్లెలలో తిరిగి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల వద్ద రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లుగా అప్పులు తీరకపోవడంతో వడ్డీలు చెల్లించలేదు. ఈ కారణంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక విషం తాగాడు.

సంబంధిత పోస్ట్