దువ్వూరు మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఏర్పాటు

51చూసినవారు
దువ్వూరు మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఏర్పాటు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం దువ్వూరు మండలంలోని జొన్నవరం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మైదుకూరు మండల ఇంచార్జి మానికింది. వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవుల రాజ మాదిగ, గ్రామంలోని చదువుకున్న యువత పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్