కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి

70చూసినవారు
కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి
మైదుకూరు లో ఉన్న శ్రీ బాల శివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఎస్పీ సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ రవి కళ్యాణ్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అమరవీరుల కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అధ్యాపకులు, విద్యార్థులు జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ వారికి ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్