చెరువులు నింపేందుకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల

59చూసినవారు
కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ మైదుకూరు శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ లు శనివారం సి. యం. పి హెడ్ రెగ్యులేటర్ వద్ద బటన్ నొక్కి మైదుకూరు, చుట్టు ప్రక్క గ్రామాల్లోని నివాసితుల దాహార్తి తీర్చడం కోసం, చింతకుంట చెరువు, మైదుకూరు చెఱువు, ఎర్రచెరువు, లింగాలదిన్నె చెరువు, శెట్టిపల్లె చెరువులకు నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో సంబంధించి అధికారులు, మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్