నిజాయితీ చాటుకున్న పంచాయతీ కార్యదర్శి

53చూసినవారు
నిజాయితీ చాటుకున్న పంచాయతీ కార్యదర్శి
ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో నాలుగు రోడ్ల కూడలి వద్ద శ్రీరామనగర్ కు చెందిన గుంటుమల్ల రంగనాథ్ రూ.40వేలు విలువ చేసే బంగారు ఉంగరాన్ని శనివారం పోగొట్టుకున్నారు. అటుగా వెళుతున్న పంచాయతీ కార్యదర్శి ధనుంజయకు బంగారు ఉంగరం దొరకడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ బాధితుడికి ఉంగరాన్ని అందించారు. నిజాయితీగా ఉంగరాన్ని తెచ్చినందుకు కార్యదర్శి ధనుంజయను అభినందించారు.

సంబంధిత పోస్ట్