మృతదేహానికి అంత్యక్రియలు

61చూసినవారు
మృతదేహానికి అంత్యక్రియలు
ప్రొద్దుటూరు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గుర్తు తెలియని వృద్దుడు మరణించాడు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ రావుని సంప్రదించారు. ఆయన స్పందించి సంస్థ ఆధ్వర్యంలో గురువారం సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జున, సుబహన్, శ్రీకాంత్, సుమన్ బాబు, చెన్నయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్