మహాత్మా గాంధీజీకి ఎమ్మెల్సీ ఘన ನಿవాలి

81చూసినవారు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి, బుధవారం ఉదయం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్