అధికారులపై తేనెటీగల దాడి

84చూసినవారు
అధికారులపై తేనెటీగల దాడి
ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె కుందూ నది వంతెన మీదుగా వినాయక విగ్రహాలను నిమజ్జన ఏర్పాట్లను తహసీల్దార్ గంగయ్య, డీస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. వంతెన కింద తేనెతెట్టె నుంచి తేనెటీగలు పైకిరావడంతో అధికారులు, సిబ్బంది పరుగులు తీశారు. ఎస్ ఐ మహమ్మద్ రఫీ, కానిస్టేబుల్, అగ్నిమాపక సిబ్బందికి తేనెటీగలు కుట్టడంతో సమీపంలోని కామనూరు పీహెచ్సీ లో చికిత్స పొందారు.

సంబంధిత పోస్ట్