పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయింది

67చూసినవారు
1978 నుంచిచి పులివెందులలో వైఎస్ కుటుంబం నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చెందుతుందని పులివెందుల నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి అన్నారు. నీటి సంఘాల ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా శనివారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందని భారత రాజ్యాంగం మాత్రమే ఉందన్నారు.

సంబంధిత పోస్ట్