పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి: ఆర్డీవో

70చూసినవారు
పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి: ఆర్డీవో
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో వెంకటేశ్వరులు అన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక నగరి గుట్టలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ కమిషనర్ రాముడు, ఆర్డీఓ వెంకటేశ్వర్లతో కలిసి హాజరై పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛ పులివెందులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్