దలవాయిపల్లిలో ఈవీఎం ధ్వంసం

547చూసినవారు
రైల్వే కోడూరు మండలం పుల్లంపేట మండలంలోని దలవాయిపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ లో కొందరు దుండగులు దూరి ఈవియం యంత్రాన్ని ధ్వంసం చేశారు. ఈవియం యంత్రాన్ని ధ్వంసం చేయడంతో తత్కాలికంగా పోలింగ్ నిలిచిపోయింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నూతన ఈవిఎం ద్వారా పోలింగ్ నిర్వహించడానికి దలవాయిపల్లి పోలింగ్ బూత్ లోని పోలింగ్ సిబ్బంది ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్