ఐసిడిఎస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

68చూసినవారు
రైల్వే కోడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిడిపిఓ సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గురువారం మువ్వన్నెల జెండా ఎగరవేసిన తరువాత చిన్నపిల్లలకు నాయకుల వేషాలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అనసూయ, గుణవతి, చిన్నపిల్లల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్