సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు తాసిల్దార్ జరినా రూ. 5 వేలు జరిమానా విధించినట్లు వివరించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.