ఇసుక ట్రాక్టర్ స్వాధీనం

67చూసినవారు
ఇసుక ట్రాక్టర్ స్వాధీనం
సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు తాసిల్దార్ జరినా రూ. 5 వేలు జరిమానా విధించినట్లు వివరించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్