విద్యా కానుకల స్టాక్ పాయింట్ పరిశీలన

80చూసినవారు
విద్యా కానుకల స్టాక్ పాయింట్ పరిశీలన
విద్యా కానుకలలో భాగంగా 2024 - 25 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐదవ విడత విద్యా కానుకలను ప్రభుత్వము పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా జెడ్పిహెచ్ఎస్ ఒంటిమిట్ట లో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ ను విద్యా కానుకల స్టేట్ అబ్జర్వర్ అపర్ణ శుక్రవారం పరిశీలించారు. తగిన సూచనలను అందజేశారు. కేశవరెడ్డి, దశరధ రామిరెడ్డి, భాస్కర్, ఒంటిమిట్ట మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్