రాయచోటి: శాస్త్ర విజ్ఞాన రంగానికి మార్గదర్శి అబ్దుల్ కలాం

75చూసినవారు
రాయచోటి: శాస్త్ర విజ్ఞాన రంగానికి మార్గదర్శి అబ్దుల్ కలాం
శాస్త్ర విజ్ఞాన రంగానికి మార్గదర్శిగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిలిచారని రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలోని వైసిపి జిల్లా కార్యాలయంలో కలాం 93 వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్