ప్రశాంత ఎన్నికలకు కృషి

552చూసినవారు
ప్రశాంత ఎన్నికలకు కృషి
జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషేక్త్ కిషోర్ శనివారం రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్