నేడు సంబేపల్లి లో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్

78చూసినవారు
నేడు సంబేపల్లి లో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్
సంబేపల్లి మండలంలో శనివారం నిర్వహించనున్న ప్రజా దర్బారులో రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు వారి సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని టిడిపి నాయకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్