గండి కొవ్వూరులో ఇసుక రీచ్ వద్దు: రైతులు

52చూసినవారు
గండి కొవ్వూరులో ఇసుక రీచ్ వద్దు: రైతులు
చక్రాయపేట మండల పరిధిలోని గండి కొవ్వూరు గ్రామంలో ఇసుక రీచ్ వద్దని ఆ ప్రాంత రైతులు ఆర్డీవో గంగాధర్ గౌడ్ ఎదుట వాపోయారు. గండి కొవ్వూరులో శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తామని ఆర్డీవో గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ విషయంపై గ్రామ రైతులు మాట్లాడుతూ. మా గ్రామంలో ఇసుక రీచ్ వద్దని గంటాపదంగా ఆర్డీవోకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్