కుక్కల దాడిలో పది పొట్టేళ్లు మృతి

16364చూసినవారు
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సపల్లి గ్రామంలో 10 పొట్టేళ్ల పై కుక్కలు దాడి చేశాయి. నరసింహులు జీవనోపాధి కోసం పొట్టేలు పెంపకం చేసేవారు.గురువారం ఉదయం పొట్టేళ్ల దొడ్డులేకి కుక్కలు ప్రవేశించి పొట్టేళ్ల పై దాడి చేశాయి.అందులో 10 పొట్టేళ్లు మృతి చెందాయి. పొట్టేలు సుమారు లక్ష ఇరవై వేల రూపాయలువుంటాయి అని వాటిపై ఆధారపడి ఉన్నాం అనీ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలనినరసింహులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్