టిడిపిలోకి వైసిపి జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ

543చూసినవారు
టిడిపిలోకి వైసిపి జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ
టిడిపిలోకి వైసిపి అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ కలిశెట్టి మనోహర్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం సుండుపల్లి మండలంలోని జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ పర్యటన సందర్భంగా టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్