గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పారిశ్రామిక సందర్శనలో భాగంగా తాడేపల్లి గూడెం లో ఉన్న శ్రీ సాయి కోల్డ్ స్టోరేజీలు సందర్శించడం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ ని 2017 లో స్థాపించారు అని మరియు దీని యొక్క కెపాసిటీ 5000 క్వింటాలు అని తెలిపారు. అమ్మోనియా గ్యాస్ ని రిఫ్రిజెరాంట్ గా వాడతారు అని తెలిపారు.