ఆదిత్య క్రికెట్ లీగ్ విజేత ఈఈఈ జట్టు

56చూసినవారు
ఆదిత్య క్రికెట్ లీగ్ విజేత ఈఈఈ జట్టు
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఆదిత్య విద్యా ప్రాంగణంలో గత మూడు వారాలుగా వివిధ విభాగాలకు చెందిన ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫోరెన్సిక్ మరియు బిజినెస్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన క్రికెట్ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి. ఫైనల్ పోటీల లో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన తృతీయ ట్రిపుల్ ఇ విభాగం జట్టు జట్టు ప్రధమ స్థానంలో నిలవగా రూ. 15000/- నగదు బహుమతి గెలుపొందింది

సంబంధిత పోస్ట్