ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా మంచినీటి సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు ప్రజలను కోరారు. కాకినాడలో శనివారం సాయంత్రం అయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 4255 990 నెంబర్ కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు.