విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలగాలి

76చూసినవారు
విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలగాలి
విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలగాలని వినాయక చవితి పర్వదినం సందర్భంగా కాకినాడ రూరల్ ప్రజలకుకాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన కాకినాడ రూరల్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ దేవుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్