నానాజీ సమక్షంలో జనసేనలోకి చేరికలు

78చూసినవారు
నానాజీ సమక్షంలో జనసేనలోకి చేరికలు
కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గొల్లపల్లి సుబ్రమణ్యం తన అనుచరులతో కలిసి రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో శుక్రవారం జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి నానాజీ పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్