హుస్సేన్ పురంలో అంధకారానికి ఇక తెర

72చూసినవారు
హుస్సేన్ పురంలో అంధకారానికి ఇక తెర
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం వీధి లైట్లను సైతం పట్టించుకోకపోవడంతో హుస్సేన్ పురంలో లో అంధకారంలో ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో వీధి లైట్ల సమస్యను పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కు చల్లా బుజ్జి తీసుకు వెళ్లడం తో లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో బుధవారం రాత్రి అన్ని ఎల్ ఈ డీ లైట్లు కాంతులు విరజీమ్మాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్