శిథిలావస్థకు చేరిన జూనియర్ కళాశాల ప్రాంగణం

81చూసినవారు
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో గత రెండు గంటలుగా కురిసిన భారీ వర్షం కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం ముంపుకు గురైంది. వర్షం పడుతున్న రూమ్స్ లోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాల భవనాన్ని మార్మాట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. దృష్టి సారించకపోతే, ఏ క్షణంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్