రైళ్లు రద్దు.. దారి మళ్ళింపు

79చూసినవారు
రైళ్లు రద్దు.. దారి మళ్ళింపు
సామర్లకోట మీదుగా అటు విజయవాడ ఇటు విశాఖల మధ్య సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే 9 ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆగస్టు 10 వరకూ రద్దు చేసినట్లు రైల్వే పీ ఆర్ వో మండరూప్ కర్ మంగళవారం రాత్రి తెలిపారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్