నిలిచిపోయిన అభివృద్ధి కొనసాగిస్తాం

70చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గంలో గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యనికి నిలిచిపోయిన అభివృద్ది పనులు పూర్తిచేసేందుకు కృషి చేస్తానని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప తెలిపారు. ఆదివారం సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ రింగ్ రోడ్డు గడియార స్తంభం పునర్ నిర్మాణ పనులు, నీలమ్మ చెరువు గట్టు ఆధునికరణ పనులను ఎమ్మెల్యే చినరాజప్ప కూటమి నాయకులు కమిషనర్ శ్రీవిద్యతో కలిసి పరిశీలించారు. కమీషనర్ కు పలు సూచనలు చేసారు.

సంబంధిత పోస్ట్