అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణ వేడుకలు

74చూసినవారు
పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని బుధవారం శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించిన అనంతరం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పులిహార, ప్రసాదాలు, వడపప్పు, పానకాలను పంపిణీ చేశారు. గొల్లప్రోలు పట్టణంలోని స్ధానిక పాపయ్య చావిడి రామాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్