రౌతులపూడి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో పలుగ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ కె. రత్నాలరావు తెలిపారు. ఉపకేంద్రం నిర్వహణ పనులు, వార్షిక మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలుపుతామని వివరించారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.