ఏపీ ముస్లిం రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన కనకమేడల

54చూసినవారు
ఏపీ ముస్లిం రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన కనకమేడల
ఢిల్లీలో టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించనుందని, రాష్ట్ర ఎంపీలంతా చంద్రబాబుతో సమావేశమై అజెండాను రూపొందిస్తారని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్