సింగరేణి సీఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు

67చూసినవారు
సింగరేణి సీఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణలోని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గ్రీన్‌ మ్యాపుల్‌ ఫౌండేషన్‌ ఆయనను ‘ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ’ పురస్కారానికి ఎంపిక చేసింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమేగాకుండా తానే స్వయంగా 18వేలకు పైగా మొక్కలు నాటి కోల్‌బెల్ట్‌ ఏరియాలోని ఆరు జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది. ఈ మేరకు ఆదివారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్