కరెంట్ బిల్లులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

78చూసినవారు
కరెంట్ బిల్లులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఊరటనిస్తూ ఈ నెల బిల్ కూడా వచ్చే నెల కలిపి కట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు గాను ప్రజల నుంచి డబ్బు వసూలు చేయకుండా ఉచితంగానే మీటర్లు ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్