యువతి కిడ్నాప్ కలకలం

58చూసినవారు
యువతి కిడ్నాప్ కలకలం
కర్నూలు జిల్లా పత్తికొండలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్‌కు యత్నించాడు. కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వరద రాజులు పత్తికొండకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో వరద రాజులును సత్యంనాయుడు స్కార్పియోతో అడ్డుకున్నాడు. తుపాకీతో బెదిరించి వరదరాజులు కూతురును కిడ్నాప్‌కు యత్నించాడు. దాంతో వరదరాజులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్