పాత వీరంపాలెంలో ఎమ్మెల్యేకు తులాభారం

81చూసినవారు
రంగంపేట మండలం పాత వీరంపాలెంలోని శ్రీదేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టిడిపి సీనియర్ నాయకులు మత్స దుర్గారావు, వెలుగుబంటి సత్తిబాబు పండ్లతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నల్లమిల్లి విజయం సాధిస్తే పండ్ల తో తులాభారం ఇస్తామని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో పండ్లతో ఎమ్మెల్యేకు తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్