ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

85చూసినవారు
బిజెపి వారధి కార్యక్రమంలో భాగంగా విజయవాడ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వైసిపి ప్రభుత్వం లో ఉద్యోగులు వేధింపులకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు గురిచేసిన వైసిపి వలన పాలన అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్