అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం: సోము వీర్రాజు

63చూసినవారు
వంద రోజుల ఎన్డీఏ ప్రభుత్వ శక్తివంతమైన పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తు ముందుకు వెళ్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ద్వారా రాష్ట్రంలో 8 కొత్త విమానాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా ఆగిపోయిందని, కూటమి రైల్వే జోన్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్