ప్రజలకు సేవలు అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొవద్దు

81చూసినవారు
ప్రభుత్వ సేవలు ప్రజలు అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచించారు. గోపాలపురం మండల సర్వసభ్య సమావేశంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అయా శాఖలు సాధించిన పురోగతిపై ఆరా తీసారు. సమావేశానికి గైర్హజారైన అధికారులపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీ తనంగా వ్యవహరించాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్