దేశంలో వరుస రైలు ప్రమాదాలకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే!

58చూసినవారు
దేశంలో వరుస రైలు ప్రమాదాలకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే!
శనివారం తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్ గుడ్సు రైలును డీకొన్న సంఘటన కేంద్రం ప్రభుత్వం రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడమే కారణం అని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిజిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చాపల కృష్ణ చైతన్య తెలియజేసారు. గత ఏడాది ఒరిస్సాలో మూడు రైళ్లూ డీకొన్న ఘటన మరువక ముందే ఈ ప్రమాదం జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. సంఘటన పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తము చేసారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్