ఏపీసచివాలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా దుర్గారావు

68చూసినవారు
ఏపీసచివాలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా దుర్గారావు
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామానికి చెందిన దండ్రు వీర దుర్గారావు ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారని ఏపీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘం తెలిపింది. ఈయన ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్