ప్రభుత్వ నిబంధనలు పాటించని నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

60చూసినవారు
ప్రభుత్వం నిబంధనలను ఉల్లంపిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు ఈద్ మిలాద్ -ఉన్-నభీ సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించిందని, కానీ దానికి భిన్నంగ కాకినాడలో నారాయణ జూనియర్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు తరగతులను నిరంజన్ జరిగింది తెలిపారు.

సంబంధిత పోస్ట్