కాకినాడలో దారుణ హత్య

51చూసినవారు
కాకినాడ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన వ్యక్తిని కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్యా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. త్రీ టూన్ సిఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్య గురైన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు ‌

సంబంధిత పోస్ట్