విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ధర్నా

71చూసినవారు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ9వేలకోట్ల పెట్టుబడికి58 వేలకోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you