ఆధునిక శస్త్ర చికిత్స విధానాలపై వైద్యులకు అవగాహన అవసరం

64చూసినవారు
ఆధునిక శస్త్ర చికిత్స విధానాలపై వైద్యులకు అవగాహన అవసరమని పద్మశ్రీ డాక్టర్ పి.రఘురాం, డాక్టర్ పివి రమణమూర్తి, ఏపీ ఎస్కాన్ సెక్రటరీ ఫణి మహేష్ రెడ్డి, పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో 47వ ఏపీ ఎస్కాన్ సెమినార్ ను ఏపీ ఎస్కాన్ కార్యదర్శి ఫణిూ మహేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ పి. రఘురాం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్