కాకినాడ: జిల్లాలో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి

66చూసినవారు
కాకినాడ: జిల్లాలో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.
ప్రతివారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందుతున్న రెవెన్యూ అంశాల పరిష్కారం ఇతర రెవిన్యూ అంశాలపై బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్