కాకినాడ రూరల్: సామూహిక కుంకుమ పూజలు

78చూసినవారు
కాకినాడ రూరల్ లో 38వ నవరాత్రుల్లో సందర్భంగా శ్రీ శ్రీ విజయ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధ్యక్షులు పొన్నగంటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి గంధం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారంనవరాత్రుల్లో భాగంగా కాకినాడ రూరల్ లో శ్రీశ్రీ విజయ కనక దుర్గాదేవి శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్